Tue 17:36 ఓట్ల గల్లంతుపై మీడియా దృష్టి పెట్టాలి: భట్టి విక్రమార్క అర్హులైన వారి ఓట్లు గల్లంతు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న మల్లు భట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రత్యర్థులే లేరని వ్యాఖ్య బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని విమర్శ Read full story
Tue 17:17 పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు హైదరాబాద్లో జనసేన సభకు పోలీసుల అనుమతి నిరాకరణ గచ్చిబౌలిలో జరగాల్సిన కార్యక్రమానికి శాంతిభద్రతల కారణాలు అనుమతి కోరుతూ జనసేన వేసిన పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు నివాసం వద్దకు చేరుకున్న కార్యకర్తలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత Read full story
Tue 17:13 సీబీఎస్ఈ పోర్టల్పై సైబర్ దాడి.. 2 నిమిషాల్లో 15 లక్షల హిట్స్ ఫైళ్ల దొంగతనం కోసం లక్ష సార్లు యత్నించినట్లు సీబీఎస్ఈ బోర్డు వెల్లడి. దాడులు జరిగినా పోర్టల్ నార్మల్గా పనిచేసిందని ప్రకటన మధ్యాహ్నానికి 18 వేల దరఖాస్తులు పూర్తయ్యాయని వెల్లడి సర్వర్లను టెక్నికల్ టీమ్ నిరంతరం గమనిస్తోందని హామీ Read full story
Tue 17:08 హీరో విజయ్తో రిలేషన్ రూమర్స్.. పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన నటి త్రిష! తన పెంపుడు కుక్క ఫొటోను షేర్ చేసిన త్రిష తన వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తానని వ్యాఖ్య త్రిష 'మ్యాజికల్ మే' పోస్ట్ కూడా వైరల్ అవుతున్న వైనం Read full story
Tue 17:05 అమెరికాలో భారత మామిడి జాతర... ఫ్రీగా తినేయొచ్చు! శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా భారత మామిడి పండ్ల పంపిణీ కార్యక్రమం అల్ఫాన్సో, కేసర్ వంటి రకాలను రుచి చూసేందుకు పోటెత్తిన వందలాది మంది స్థానిక ప్రవాస భారతీయులు నిర్వహించిన ఈ కార్యక్రమం Read full story
Tue 17:03 డాలస్లో మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించిన కోమటి జయరాం ఉత్తర అమెరికాకు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతల తర్వాత తొలి పర్యటన జాతిపితకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ప్రవాస భారతీయుల ఐక్యతకు ఈ స్థలి నిలువెత్తు నిదర్శనమని ప్రశంస జయరాంను సత్కరించిన గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర Read full story
Tue 16:50 సీఎం విజయ్తో చిదంబరం అత్యవసర భేటీ.. ఎందుకోసం? రాజ్యసభ సీటు కాంగ్రెస్కు ఇవ్వాలని కోరినట్లు సమాచారం షణ్ముగం రాజీనామాతో రాజ్యసభ సీటుకు ఉపఎన్నిక అసెంబ్లీలో టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు టీవీకే ఏకపక్షంగా గెలిచే అవకాశం Read full story
Tue 16:46 380 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. ఐటీ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు మంగళవారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు 382 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 100 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ షేర్ల అండతో పెరిగిన సూచీలు భారత్-అమెరికా వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్ల దృష్టి నిఫ్టీకి 23,500-23,550 స్థాయి కీలక నిరోధంగా విశ్లేషకుల అంచనా Read full story
Tue 16:46 తెలంగాణ అస్తిత్వాన్ని తుడిచేయాలని చూస్తే ఊరుకోం.. మరో పోరాటానికి సిద్ధం కావాలి: వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్రంపై కొన్న శక్తులు కుట్రలు పన్నుతున్నాయన్న వేముల డిక్షనరీలో తెలంగాణ పదం లేదని టీటీడీపీ అధ్యక్షుడు అన్నారని మండిపాటు ఈ వ్యాఖ్యలపై రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించలేదని ఆగ్రహం Read full story
Tue 16:32 ఆవకాయ అంతకాలం ఎలా నిల్వ ఉంటుంది? ఐఐటీ ప్రొఫెసర్ మాటల్లో.. ఉప్పు ముక్కల్లోని తేమను తగ్గిస్తుందని ప్రొఫెసర్ వివరణ బ్యాక్టీరియా పెరగకుండా ఉప్పు అడ్డుకుంటుందని వెల్లడి తడి తగిలితే పచ్చడికి బూజు వచ్చే అవకాశం ఆవపొడి, కారం రక్షణగా నిలుస్తాయని సైన్స్ చెబుతోంది నూనె గాలి తగలకుండా చూస్తుందని వివరణ Read full story